RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకు�
ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మాన�
ఓవైపు ఆహారోత్పత్తుల ధరలు మళ్లీమళ్లీ పెరుగుతూ షాకిస్తున్నాయని, మరోవైపు భౌగోళిక-రాజకీయ పరిణామాలు ఆందోళనకరంగా తయారవుతున్నాయని.. ఇవి ద్రవ్యోల్బణం అదుపునకు సవాళ్లు విసురుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
త్వరలో వడ్డీ రేట్లు తగ్గుతాయంటూ రిజర్వ్బ్యాంక్ వెల్లడించే సంకేతాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నవారికి నిరాశే ఎదురయ్యింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దించాల్సిన అవసర
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్లలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకు�
కోర్టు ధికరణ కేసులో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. గత ఏప్రిల్ 24న జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్�
కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ ఇవ్వాలని రిజర్వ్బ్యాంక్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించాలన్న ప్రతిపాదనను శుక్రవారం గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలో ముంబైల�
యూరప్లో ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తలెత్తాయని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కొవిడ్-19 మూడోవేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకున్న సమయంలోనే హఠ�