ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన �
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవు
‘మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉం టాయి’.. సీఎం రేవంత్రెడ్డి తరుచూ చెప్పే మాటలివి. ఆచరణలో మాత్రం ఇవి అటకెక్కేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా సీఎం దర్శనం దుర్లభంగా మారింది.
ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన లేకుండా ఇష్టారీతిన వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేము వెళ్లిందే టైం.. అన్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నట్లు తెలుస
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సెప్టెంబర్ నెలలో పూర్తి కానున్నాయి. ఎనిమిదేండ్లుగా స్థాన చలనం కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. బదిలీల కోసం ఈ సంవత్సరం జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు దరఖాస్తు చేసు�
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. త్వరలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనున్నది. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమయ్యింది. గతంలో టీచ ర్ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. ప్రస్తుతం పాత పద్ధతిలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీ�
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Government Teachers) ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనూ (Summer Holidays) అదనపు పనులు అప్పగించింది. సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్�
సర్వీస్ రూల్స్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్ర�
ఇండ్ల వద్దే అడ్మిషన్లు.. ఉచితంగా విద్యాబోధన ఆటోలో మైక్సెట్లతో ప్రభుత్వ టీచర్ల ప్రచారం హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ట�