పల్లెల్లో ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది టీచర్లను వివిధ స్కూళ్లకు వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా సర్ద�
ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస�
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్�
DEO Ramesh Kumar | ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించడంతోపాటుగా మంచి ఫలితాలు లభిస్తాయని నాగర్కర్నూల్ విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ సూచించారు.
మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో వీరికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదు.
మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులా? 50 రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంచక్కా టూర్కో.. హాలిడే ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ ప్రణాళికలను వెంటనే రద్దు చేసుకోండి. ప్లాన్లో ఉంటే ఆపేసుకోండి.
పదో తరగతి వార్షిక పరీక్షల సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయుల్లో కొందరు స్కూల్లో రిలీవ్ అయ్యారు కానీ స్పాట్లో రిపోర్టు చేయలేదు. ఉదయం 9గంటలకే స్పాట్కి ఉపాధ్యాయులు
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యక�
మంత్రి కొండా సురేఖ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓ సినీ కుటుంబ వ్యక్తిగత విషయాల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కిన ఆమె.. తాజాగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై నోరుపారేసుకున్నారు.
ఉపాధ్యాయుల కృషి కారణంగా కొన్నేండ్లుగా పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మంచి ఫలితాలు సాధిస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని
ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన �
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా మారింది. పారదర్శకంగా ప్రభుత్వ టీచర్ల బదిలీలను చేపడుతున్నట్లుగా సర్కారు ప్రకటన గాలిమూటలే అవు