భారత్లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉందని హై-రిస్క్ హెచ్చరిక జారీ అయ్యింది. డెస్క్టాప్ వెర్షన్లో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని, యూజర్ల వ్యక్తిగత డాటాను హ్యాకర్లు సులభ�
ఇప్పటివరకు గూగుల్ క్రోమ్, ఇతర బ్రౌజర్లను వాడుతున్నాం కదా? ఏమైనా కావాలంటే, కీ వర్డ్స్ టైప్ చేస్తాం. బ్రౌజర్ పది లింక్లు ఇస్తుంది. వాటిని చదివి, మనకు కావాల్సిన సమాచారాన్ని వెతుక్కోవాలి. ఇకపై అంత కష్ట�
Google Chrome | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు చెందిన క్రోమ్ బ్రౌజర్ను వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ డె
Google Chrome | టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన క్రోమ్ బ్రౌజర్లో సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. కొత్తగా స్మార్ట్ అలర్ట్ కంట్రోలర్ ఫీచర్ను జోడించినట్లు వెల్లడించి�
CERT-In | కంప్యూటర్, ల్యాప్టాప్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో (Google Chrome) తీవ్రమైన భద్రతా లోపాల�
CERT | గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్న విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్కు అవకాశంగా మారే అవక
Google Chrome - US DOJ | గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ను అమ్మేయాలని దాని మాతృసంస్థ అల్ఫాబెట్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒత్తిడి తెస్తున్నదని బ్లూంబర్గ్ సోమవారం ఓ వార్త ప్రచురించింది.
మల్టీటాస్కింగ్ చేయడం ఈ జనరేషన్కు అలవాటే! అయితే, నెట్ బ్రౌజింగ్లోనూ ఇలా మల్టీటాస్కింగ్ చేసేయొచ్చు. అదెలాగంటే.. గూగుల్ క్రోమ్ ‘Listen to this page’ ఫీచర్ని అందిస్తున్నది. దాన్ని వాడుకుని చక్కగా వెబ్ పేజీలను �
CERT-In | ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర�
CERT-In | గూగుల్ క్రోమ్ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్లో అనేక బగ్లో ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్�
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్' ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్లో వెబ్ పేజీలను చదవి వినిపించే ‘లిజన్ టు దిస్ పేజ్' కొత్త ఫీచర్ను అందుబాటులోకి తె�
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ యూజర్ల డాటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ తెలిపింది. క్రోమ్లో హ్యాక్కు గురయ్యే కొన్ని అంశాలను గుర్తించినట్టు పేర్క
గూగుల్ క్రోమ్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం యూజర్లను హెచ్చరించింది. కొన్ని వెర్షన్లకు ఫిషింగ్, డాటా దాడులు, మాల్వేర్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉన్నదని వెల్లడించింది.