న్యూఢిల్లీ, అక్టోబర్ 12: సాఫ్ట్వేర్లో చాలా లోపాలున్నాయని ప్రముఖ వెబ్బ్రౌజర్ గూగుల్ క్రోమ్కు ‘ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సెర్ట్-ఇన్) తాజాగా హెచ్చరికలు జారీచేసింది. వెబ్ బ్రౌజింగ్ సేవల్ని అడ్డుకునేందుకు సైబర్ దాడి జరగొచ్చునని సెర్ట్-ఇన్ తెలిపింది. బుధవారం దీనికి సంబంధించి భారత్లోని నెటిజన్లకు ఒక నోట్ విడుదల చేసింది.