Gold price in India: అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడమే ఇవాళ పసిడి ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక