మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
రూ.500 పెరిగిన తులం ధర కిలో వెండి రూ.1000 అధికం న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీం�
ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ �
ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది