ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మ
Gold price: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,906కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 46,837 వద్ద ముగిసింది.
Gold price: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రూ.47 వేల దిగువకు వచ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81 తగ్గి రూ.46,796కు చేరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి రూ.46,093కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,223 వద్ద ముగిసి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.57 తగ్గి రూ.46,070కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం �
తులంపై రూ.590 పెరుగుదల రూ.690 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 7: క్రమంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటంతో పెట్టుబడిదారులు తమ ని�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కూడా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.587 పెరిగి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్ల�
ఒకేరోజు రూ.880 పెరిగిన తులం ధర రూ.1,100 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభు
‘పలుకే బంగారమాయె, పిలిచిన పలుకవేమి..’ అంటూ రాముడిని తలుచుకొని బాధపడతాడు భక్త రామదాసు. పలుకు బంగారమైందీ అంటే అత్యంత విలువైందిగా మారిపోయిందని! భారతీయులకు బంగారమంటే మోజు. ప్రత్యేకించి మహిళలు బంగారమంటే మురి
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�