రూ.500 పెరిగిన తులం ధర కిలో వెండి రూ.1000 అధికం న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 7: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దేశీయంగా పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో అనూహ్యంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొన్నది. దీం�
ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ �
ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది
ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మ
Gold price: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,906కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర 46,837 వద్ద ముగిసింది.
Gold price: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రూ.47 వేల దిగువకు వచ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81 తగ్గి రూ.46,796కు చేరి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి రూ.46,093కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,223 వద్ద ముగిసి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధర ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.57 తగ్గి రూ.46,070కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం �