తులంపై రూ.590 పెరుగుదల రూ.690 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 7: క్రమంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటంతో పెట్టుబడిదారులు తమ ని�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కూడా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.587 పెరిగి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్ల�
ఒకేరోజు రూ.880 పెరిగిన తులం ధర రూ.1,100 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభు
‘పలుకే బంగారమాయె, పిలిచిన పలుకవేమి..’ అంటూ రాముడిని తలుచుకొని బాధపడతాడు భక్త రామదాసు. పలుకు బంగారమైందీ అంటే అత్యంత విలువైందిగా మారిపోయిందని! భారతీయులకు బంగారమంటే మోజు. ప్రత్యేకించి మహిళలు బంగారమంటే మురి
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.147 తగ్గి రూ.44,081కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 44,228 వద్ద ముగిసింది. రూపా
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 149 తగ్గి రూ.44,350కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,499 వద్ద �
న్యూఢిల్లీ, మార్చి 22: బంగారం ధరలు మరింత దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలపడటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.44,269కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాత్రికి రాత్రే బంగారం ధరలు �
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వేగంగా పడిపోయిన పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వారంలో క్రితం రూ.43 వేల దిగువకు చేరిన తులం పసిడి ధర.. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ రూ.44,500 మార్
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.45 పెరిగి రూ.44,481కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధ�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.61 పెరిగి రూ.44,364కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధ�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,350 �
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.112 పెరిగి రూ.44,286కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన