Crime news | స్నేహితుడికి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ వ్యక్తి బంగారు నగలతో పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని పహర్గంజ్ (Paharganj) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Gold | అమెరికా-చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో 3200 డాలర్లకు చేరింది. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై సైతం కనిపిస్తున్నది. ముంబయిలో 24 క్
Raksha Bandhan | రక్షా బంధన్ వేళ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములు సంప్రదాయ బహుమతులు ఇవ్వడం కంటే ఆర్థికంగా సాయపడే గిఫ్ట్స్ ఇస్తే వారి భవిష్యత్ కు భరోసా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అతివల అందాన్ని ఇనుమడింపజేసేవి ఆభరణాలే. అందుకే నగల ఎంపికలో ఆడవాళ్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వారి ఉత్సాహం హెచ్చేలా ఎప్పటికప్పుడు రకరకాల మాడళ్లు తీసుకొస్తున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, ప్లాటినం లా�
ఖమ్మంలో ‘జేసీ మాల్' నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇల్లెందు క్రాస్ రోడ్డులోని ఐటీ హబ్ ఎదురుగా శనివారం ఈ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీ తార రీతూవర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారం�
చిలుక పలుకులు, అతివ కులుకులు.. దేనికదే ముచ్చటగా ఉంటాయి. ఆ చిలుకమ్మ అందాలను కలికి ఆభరణాలుగా మారుస్తున్నారు నేటి డిజైనర్లు. అందుకు తగ్గట్టు అమ్మాయిలు కూడా.. రామ్మా చిలుకమ్మా అంటూ ఆ నగల పట్ల ప్రేమ మొలకల్ని మొల
బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మెలోరా.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను గురువారం హైదరాబాద్లో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంస్థకు ఇది 24 సెంటర్ కావడం విశేషం.
నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూ�
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
పరస్త్రీ వ్యామోహం వ్యక్తిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. భార్య బంగారాన్ని దొంగిలించి ప్రియురాలికి బహుమతిగా ఇచ్చిన ప్రబుద్ధుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
coal gewellery | నగలు బంగారం, వెండికే పరిమితం కావడంలేదు. కాగితం, మట్టి, చెక్క జువెలరీ కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లో ఉన్న కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ (సీఐఎంఎఫ్ఆర్) మరో అడుగు మ�