GO 317 | కేబినెట్ సబ్ కమిటీ 317 జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశమైంది. 317 జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాద�
జీవో నంబర్ 317 అమలులో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిషరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు పీఆర్టీయూ టీఎస్ విజ్ఞప్తిచేసింది.
Cabinet Sub Committee | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
GO 317 | వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించి
317జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో శాశ్వత పరిషారం చూపుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధిత ఉద్యోగ సంఘాల ప్రతిన�
జీవో-317 బాధిత టీచర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఆ సంఘం నేతలు హైదరాబాద్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.
GO 317 | వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317 కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇందులో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రకభార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. సబ్ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్య�
Rajanarsimha | 317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్�
స్పౌజ్ పాయింట్లను రద్దు చేసి, ఈ వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్ఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
R Krishanaiah | నూతన జోనల్ విధానంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారో,అదే విధంగా బీసీ ఉద్యోగులకు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య