రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారి మధ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులకు నష్టం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం హై�
జీవో 252ను సవరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143), టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద శనివారం ఆందోళన�
జీవో 252ను సవరించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా జర్నలిస్టులను వర్గ�
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 252 అసంబద్ధమైందని, దాన్ని వ్యతిరేకిస్తూ టీయూడబ్ల్యూజే(హెచ్-143) ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జర్నల�
Journalists | ‘మీడియా అక్రిడిటేషన్ కార్డు–మీడియా కార్డు రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడిటేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు.
రాష్ట్రంలోని 14వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టుల గుర్తింపును కాంగ్రెస్ సర్కారు రద్దు చేయనున్నది. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జర్నలిస్టు
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-252ను చూస్తే, ఒకప్పుడు హోటళ్లలో అమలైన ‘రెండు గ్లాసుల విధానం’ గుర్తుకు వస్తున్నది. దళితులకు సొట్టబోయిన, పాతబడ�
రాష్ట్రంలోని వరింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను పునఃసమీక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పీ ర�
రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీచేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ విమర్శ�