ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపేసేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) తేల్చింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది.
వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుపై నెలకొన్న వివాదంపై కోర్టు వెలుపల ఒక ఒప్పందానికి వద్దామని.. దీనిపై న్యాయపోరాటం చేస్తున్న విశ్వ వేదిక్ సంతన్ సంఘం మసీదు కమిటీకి లేఖ ద్వారా సూచించింది.
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ ద్వారా భూమి లోపల ఎటువంటి నిర్మాణాల శిథిలాలు ఉన్నా కనిపెట్టవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బీఆర్ మణి వెల
జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన కార్బన్ డేటింగ్ సర్వేపై అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ అంశంపై ఆగస్టు 3న తుది ఉత్తర్వులు జారీచేస్తామని, అప్పటివరకూ మసీదు ఆవరణలో �
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు కార్బన్ డేటింగ్ (వయసు నిర్ధారణ) పరీక్షలను నిర్వహించేందుకు వారణాసి కోర్టు శుక్రవారం అంగీకరించింది. శివలింగ నిర్మాణం ఉందని భావిస్తున్న ప్రదేశం తప్ప మిగిలిన మసీదు అంతా ఆర్
జ్ఞానవాపి మసీదు ప్రహరికి ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజు పూజించుకోవడానికి అనుమతి కోరుతూ వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన ఓ నిర్మాణం శివలింగమని హిందూ సంఘాలు.. కాదు, ఫౌంటెన్ అని ఆ మసీదు నిర్వహణ కమిటీ వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్
జ్ఞానవాపి మసీదులో ఇటీవల బయల్పడిన నిర్మాణానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్