ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే బార్బీ బొమ్మ ఈసారి రూపు మార్చింది. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం చేతిలో కర్ర, కళ్లద్దాలతో ఉన్న బార్బీ బొమ్మను విడుదల చేసిన తయారీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో సోమవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4,49,800 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,14,031 మంది పురుషులు, 2,35,769 మంది మహ�
సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం కంటివెలుగు వైద్య శిబిరాల్లో 7918 మందికి కంటి పరీక్షలు చేశారు. 3876 పురుషులు, 4042 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్ల�
నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్
దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కా ర్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శ
నేను ఓదెల రైల్వే స్టేషన్ దగ్గర టీ, టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న. కొద్ది రోజుల సంది కండ్లు సరిగ్గా కనిపిస్తలేవ్. మస్తు ఇబ్బంది అయితుండె. కండ్ల పరీక్షకు కరీంనగర్కు పోవాల్నాయె.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. నగరాల్లోని డివిజన్లు, పట్టణాల్లోని వార్డులు, గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా 19,459 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,743మందికి కంటి అద్ధాలను అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల కంటి సమస్యలు, దృష్టి లోపం ఉన్న వారి జీవితాల్లో వెల�
ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో స్తబ్ధత నెలకొన్నది. కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార�