గురు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు (RTC Special Bus) నడుపుతున్నది. జూలై 9 న రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి బస్సు బయల్దేరుతుందని హైదరాబా
నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెంద�
MLC Kavitha | గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం�
నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సామూహిక గిరి ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో ప్రభ�
భక్తుల కొంగుబంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ (Giri Pradakshina) కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మ�
వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.
మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామిలో గిరి ప్రదక్షిణ పునఃప్రారంభమైంది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో �
నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళ హారత�
కొండగట్టు ఆలయ పరిసరాల చుట్టూ గల కొండచుట్టూ ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. శనివారం చిలుకూరు ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహారాజ్ నేతృత్వంలో కొండగట్టు దిగువన గల ఆంజనేయస్వా�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. పౌర్ణమి రోజు ఆలయ సాంప్రదాయంగా నిర్వహించే గి