గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500 నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నది.
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై భవన నిర్మాణ వ్యర్థాలు వారికి జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేసిన కమిషనర్..టార్గెట్ చేధించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. 30వ తేదీ వరకు ఆస్త�
గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల వరకు జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికార�
గ్రేటర్లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ప్రతి జోన్లో టాప్ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొ
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్కు సిద్ధమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబె
ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలతో రోజు వారీ టార్గెట్స్పై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులను గుర్తించి వారిని వాణిజ్య కేటగిరిలోకి మార్
రోడ్ల మరమ్మతులకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ సర్కిల్ 18 పరిధిలో రూ.14లక్షలతో పనులు గుంతలను పూడ్చేందుకు ప్రత్యేక బృందాలు బంజారాహిల్స్,నవంబర్ 23: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు �