NBT Nagar | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
GHMC | వర్షాకాలంలో ఎలాంటి వరద ముంపు సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ ప
Mayor Vijayalaxmi | నగరవాసుల కోసం మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో బ
KTR | జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో వనస్థలిపురంలోని చింతల్కుంట వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు చేరి చెరువును తలి�
K Keshava rao | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమం అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటివారిని కేవలం రాజకీయ కుట్ర కోణంలోనే అ
GHMC MAYOR | కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అన్నారు.
GHMC Mayor | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మితో బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ కన్వీనర్ మహేశ్ బిగాట భేటీ అయ్యారు. మేయర్ అమెరికాలో పర్యటన సందర్భంగా న్యూయార్క్ మేయర్
GHMC Mayor | ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా పనులకు ఎలాంటి నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో వరద ముంపు
పూల సింగడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను నగరవాసులు వైభవంగా జరుపుకొంటున్నారు. నాలుగో రోజు బుధవార�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగ�
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుం