GHMC Mayor | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మితో బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ కన్వీనర్ మహేశ్ బిగాట భేటీ అయ్యారు. మేయర్ అమెరికాలో పర్యటన సందర్భంగా న్యూయార్క్ మేయర్
GHMC Mayor | ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా పనులకు ఎలాంటి నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో వరద ముంపు
పూల సింగడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలను నగరవాసులు వైభవంగా జరుపుకొంటున్నారు. నాలుగో రోజు బుధవార�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగ�
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుం
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
హైదరాబాద్ : శుక్రవారం ఉదయం నుంచి మండుటెండలతో ఉక్కపోతకు గురైన హైదరాబాదీలకు రాత్రయ్యే సరికి కొంత ఉపశమనం కలిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు�
హైదరాబాద్ : పంజాగుట్టలో జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం మధ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చ�
హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంల�
Hyderabad Rains | నగరంలో కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తు చర్యలను వెంటనే చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర మేయర్ వివిధ ప్రాంతాల్లో