గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
హైదరాబాద్ : శుక్రవారం ఉదయం నుంచి మండుటెండలతో ఉక్కపోతకు గురైన హైదరాబాదీలకు రాత్రయ్యే సరికి కొంత ఉపశమనం కలిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు�
హైదరాబాద్ : పంజాగుట్టలో జంక్షన్లోని హైదరాబాద్ సెంట్రల్ మార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పాదచారులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం మధ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చ�
హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంల�
Hyderabad Rains | నగరంలో కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తు చర్యలను వెంటనే చేపట్టాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర మేయర్ వివిధ ప్రాంతాల్లో