Uttar Pradesh : అనారోగ్యకరమైన అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు అన్నింటిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నెయ్యి, పనీర్, ఖోవాతోపాటు అన్ని రకాల అ�
నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. అయితే ఈ నెయ్యి కేవలం రుచిని పెంచడానికే కాదు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ చిట�
రాష్ట్రంలో కల్తీపాలు, పాల పదార్థాలు కలకలం రేపుతున్నాయి. ఈ కల్తీ దందా డెయిరీ నిర్వాహకులను సైతం కలవరపెడుతున్నది. ఇటీవల హైదరాబాద్, వికారాబాద్, నాగర్కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో కల్తీ పాలు, పన్నీర్, ప�
అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాడమాడుతూ కల్తీ నెయ్యిని తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మాసాబ్ట్యాంక్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నార
భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని, నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అ
నెయ్యిని మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. మనం తినే ఆహారాలకు నెయ్యి చక్కటి రుచిని అందిస్తుంది. దీనిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. మన శరీర మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తు�
పాలతో తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి మన ఆహారానికి చక్కటి రుచిని అందిస్తుంది. నెయ్యితో మనం అనేక తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. నెయ్యితో చేసే వంటకాలను అందరూ ఇష్ట�
భారతీయులు నెయ్యిని ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు దాదాపుగా అందరు ఇళ్లలోనూ నెయ్యి ఉండేది. కానీ ఇప్పుడు నెయ్యిని బయట కొనాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆయుర్వేద ప్రకారం నె�
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూల కోసం ఓ డెయిరీ సంస్థ అక్రమ రీతిలో నెయ్యిని సరఫరా చేసిన అంశానికి
భారతీయులు ఎంతో పురాతన కాలంగా నెయ్యిని తమ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. నెయ్యిని వంటల్లో వేయడమే కాకుండా నేరుగా కూడా తింటుంటారు. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు.
నెయ్యి.. ఆహారానికే కాదు, అందానికీ మెరుగులు అద్దుతుంది. ముఖ్యంగా.. చర్మ సంరక్షణలో దివ్యంగా పనిచేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే.. చర్�
Health tips | కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సీబీఐ తేల్చింది. పా మాయిల్కు రసాయనాలు కలిపి ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి మోసం చేశారని గుర్తించింది. సీబీఐ తన నివే�
Bear Enters Home Drinks Milk | ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.