ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు
కలుషిత రసాయన వ్యర్థాల నుంచి తమను, తమ గ్రామాన్ని కాపాడాలని కొల్తూరు ప్రజలు విజ్ఞప్తిచేశారు. జీనోవ్ వ్యాలీ వ్యర్థాల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీనోమ్ వ్యాలీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
హైదరాబాద్ ఆధారిత ఔషధ రంగ దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. ఇక్కడి జీనోమ్ వ్యాలీలో దాదాపు రూ.650 కోట్లతో ఓ కణ, జన్యు చికిత్స (సీజీటీ) కేంద్రాన్ని ప్రారంభించింది.
Biological E Limited: చికెన్ గున్యా వ్యాక్సిన్ ఇక హైదరాబాద్లో తయారు కానున్నది. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఆ వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. వ్యాక్సిన్ తయారీ కోసం నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ.. బవేరియ�
Mobile | సెల్ఫోన్ చోరీ కేసును జీనోమ్ వ్యాలీ పోలీసులు గంటలో చేధించారు. ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిమిషాల్లోనే దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొబైల్ రికవరీ చేయడంతో పాటు ఒక ద్విచక్రవ
Revanth Reddy | త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
Minister KTR | దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నదని, ఈజ్ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ నగరం ఇతర మెట్రో నగరాలకంటే ఎంతో బేషుగ్గా ఉన్నదని బయోకాన్ ఫ�
లైఫ్ సైన్సెస్ రంగంలో గత 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.4 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ రంగంలో తెలంగాణ జాతీయ సగటుకు మించ�
Hyderabad | హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి �
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ