మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించామని, గత ప్రభుత్వంలోని ఆగిన పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సాగునీరందిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు.
కాంగ్రెస్ పాలనలో కరువు తాండవం చేస్తోంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ’్ల ముచ్చటనే చెప్పుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు, వచ్చిపోయే దొంగ కరెంటు, ఎండుతున్న పంట చ�
‘ఏ ముఖం పెట్టుకొని మా ఊరికొచ్చినవ్' అంటూ హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ను.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామస్థులు నిలదీశారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లా
తన హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరోసారి ప్రజలు దీవించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం అక్క�
మెట్టలోని బీళ్లను తడిపేందుకు గోదారమ్మ పరుగులిడుతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో సముద్రమట్టానికి 420 మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్లో పరవళ్లు తొక్కింది.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మా�
అక్కన్నపేట, జూన్ 16 : సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ వెంటనే ప్రారంభించాలని కోరుతూ అక్కన్నపేట మండలంలోని గొల్లకుంట రైతులు గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు.