తెలంగాణ రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రాతో కలిపేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఎజెండాను తెలంగాణ సీఎం రేవంత్రె�
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Gattu Ramachandra Reddy | ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపారని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో �
Caste census | ప్రకటనలకు పరిమితం కాకుండా కులగణన చేసి చూపించాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఎఫ్) కన్వీనర్ గట్టు రామచందర్ రావు(Gattu Ramachandra Rao), కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యూత్ కన్వీనర్ ఆలకుంట హరి డిమాండ్ చేశారు.