Srisailam Gates | తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జూరాల, సుంకేశుల నుంచి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి 3.93 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల
శ్రీశైలం;శ్రీశైలం జలాశయానికి వరద నమోదవుతున్నది. శుక్రవారం ఉదయం డ్యాం 4 గేట్లను 10 అడుగుల మేర తెరిచి నాగార్జునసాగర్కు విడుదల చేశారు. శ్రీశైలానికి ఇన్ఫ్లో 1,17,913 క్యుసెక్కులు, అవుట్ఫ్లో 1,46,042 క్యూసెక్కులు నమో
మూడో రోజూ 26 గేట్లు ఎత్తివేత శ్రీశైలానికి 4.25 లక్షల క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 13 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో మూడో రోజైన శని
మొత్తం గేట్లు ఎత్తడం ఇది రెండోసారి శ్రీశైలం 10 గేట్ల నుంచి నీటి విడుదల దిగువకు 4.38 లక్షల క్యూసెక్కులు భద్రాద్రి వద్ద 52.4 అడుగుల మట్టం పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్: ఓ వైప�
Musi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల
స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి
Srisailam | ఎగువ నుంచి భారీగా వరద వచ్చిచేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు.