ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో (LPG Cylinder) మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి.
కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు.
Gas price | వచ్చే నెల 1న ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పబోతోంది. గ్యాస్ సిలిండర్ ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 1 �
Gas price | లోక్సభ ఎన్నికల వేళ చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షిల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.19 తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పెంచిన ధరలు మే 1 నుంచే అమల్లోక
Gas price | దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101 పెంచాయి. అంతకుముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిం
వంట గ్యాస్ ధర పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ భారం మోపుతున్నది. పదేండ్ల పాలనలో సిలిండర్ రేటును దాదాపుగా మూడింతలు చేయగా, మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన �
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన పంపిణీదారులకు పిడుగుపాటుగా పరిణమించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ ధరను తగ్�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసమే గ్యాస్ ధర రూ.200 తగ్గించిందని.. గతంలో రూ.400 ఉన్న ధరను రూ.1,200 చేసిన ఘనత కమలం పార్టీకే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఇది రేవ్డీ సంస్కృతి కాకపోతే మరేమిటి? అని నిలదీశారు.
Mamata Banerjee | కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్పందించారు. దేశంలో ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయని ఫైరయ్యారు.
కేంద్రప్రభుత్వంపై మండిపడ్డ జనం.. మోదీ గద్దె దిగిపో అంటూ ఆగ్రహం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు న్యూస్ నెట్వర్క్, జూలై 7, నమస్తే తెలంగాణ : కేంద్రం వంటగ్యాస్ ధరను పెంచడంపై టీఆ�
Minister Sabitha reddy | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని, ప్లీజ్ �