ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిరు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో వంటగ్యాస్ కొర త లేదని, ప్రజలెవరూ అందోళన చెందవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
దేశంలో గ్యాస్ సంక్షోభం తారస్థాయికి చేరింది. ముంబై నుంచి రాంచీ వరకూ.. చండీగఢ్ నుంచి బెంగళూరు వరకూ ఎక్కడ చూసినా ఎల్పీజీ సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు వందలాది మంది బారులు తీరారు.
వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది.
వినియోగదారులకు గ్యాస్ ఈ-కేవైసీ కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ముందు నిత్యం బారులుతీరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏజెన్సీ కార్యాలయం తెరవకముందే వేకువజాము నుంచి క్యూ కడ
కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి
వంట గ్యాస్ కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చా యి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే నిబంధన చాలా రోజులుగా ఉన్నా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సదరు గ్యాస్ ఏజె�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన