వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది.
వినియోగదారులకు గ్యాస్ ఈ-కేవైసీ కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ముందు నిత్యం బారులుతీరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏజెన్సీ కార్యాలయం తెరవకముందే వేకువజాము నుంచి క్యూ కడ
కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి
వంట గ్యాస్ కేవైసీ పుకార్లు ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చా యి. గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలనే నిబంధన చాలా రోజులుగా ఉన్నా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సదరు గ్యాస్ ఏజె�
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.500 సిలిండర్ ఇస్తామని పేర్కొంది. పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.500 సిలిండర్ ఇస్తోందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన