తాండూర్, జూన్ 23 : నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స�
ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి దందా ప్రస్తుతం జిల్లాలకు పాకింది. కొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ దం దాను నగరాల నుంచి జిల్లాలకు చేర్చారు.
భర్తకు తెలియకుండా గుట్టుగా ప్రియుడితో సరసాలాడి చిక్కుల్లో పడింది ఓ మహిళ. సురారం ప్రాంతానికి చెందిన ఓ గృహిణి (25) కూకట్ పల్లిలోని ఓ కాస్మోటిక్ క్లినిక్ లో లేజర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నది.
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ డాక్టర్ కాదని, అంతా గంజాయి సోపతేనని ‘బీజేవైఎం ఆల్ ఇండియా’ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో బీజేపీ జిల్లా అధ్�
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, చౌదర్గూడ పోలీసులు కలిసి లాల్పహాడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.62 లక్షల విలువజేసే 178 కిలోల గంజాయి, రెండు కార్లు,
మండలంలోని యానాం కాలనీలో గంజా యి సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రభాకర్రావు తెలిపారు. శుక్రవారం మోర్తాడ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలంలో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రధానంగా యువత దాని బారినపడి జీవితాలను కోల్పోతున్న పరిస్థితులున్నాయి.
అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంట�
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్, అక్టోబర్ 29 : గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 410 గ్రాముల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్గౌడ్ క�