Minister Talasani | ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖ�
వినాయక నిమజ్జనోత్సవాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భద్రతాపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు సూచనలు చేశారు.
మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శక్తిపీఠంలో భక్తి శ్రద్ధలతో జ్ఞాన యజ్ఞం, విజయ హోమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తిరుమలాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
వినాయక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జడ్చర్లలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గుండ�
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సూచించారు. మండల పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి �
Minister Talasani | ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారు
Hyderabad metro | హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపత�
Kaloji varsity | కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో వైద్య విద్యార్థులకు నేడు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో శుక్రవారం(రేపు) జరగనున్న గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం మున్సిప