గణచతుర్థి నుంచి 9రోజులపాటు భక్తుల పూజలందుకున్న గజముఖుడు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్లో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తక�
నవరాత్రులు తీరొక్క పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి జిల్లా ప్రజలు వీడ్కోలు పలికారు. గురువారం రెండో రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మండపాల నిర్వాహకులు, మహిళలు.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను ముస్తాబు చేసిన వాహ�
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. హుస్సేన్సాగర్, సరూర్నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. ముషీరాబాద్, చిక్కడపల్లి, , అంబర్పేట, యూఓ క్యాంపస్తో పాటు �
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నీట మునిగారు.
Khairatabad Ganesh | ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువున్న ఈ విగ్రహ ని�
పర్యావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను పూజించిన వారంతా అభినందనీయులని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఉత్సవ కమిటీలు తీసుకున్న చొరవ ఎంతో గొప్పదని అభివర్ణించారు. ప్రశాం�
చవితి రోజు నుంచి నిత్య పూజలందుకున్న గణపయ్య తల్లి గంగమ్మ చెంతకు పయనమయ్యాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో కొలువుదీరి తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం అర్చకుల మంత్రోచ్ఛారణల�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న నిమజ్జన
జిల్లా వ్యాప్తంగా బుధవారం గణేశ్ నిమజ్జనం కనుల పండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వినాయకులకు నవరాత్రులు విశేష పూజలు చేసిన భక్తులు వచ్చే సంవత్సరం వరకు తమను చల్లంగా చూడాలని వేడుక�
శాంతి, ఐక్యతల సందేశమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీగా జరుపుకొంటారు. మిలాద్ అంటే జననం, నబీ అంటే ప్రవక్త. అరబ్బీ భాషలో ఈద్-ఏ- మిలాద్ ఉన్ నబి అంటే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.
Metro Rail | హైదరాబాదీలకు మెట్రో శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంట�