మేడ్చల్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్ప ల్ నియోజక వ�
ఖైరతాబాద్, సెప్టెంబర్ 19 : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని దర్శించుకునేందుకు లక్షలాదిగా ప్రజలు బారులు తీరారు. లుంబినీ పార్కు నుంచి పీవీ నరసింహా రావు మార్గ్లోని ఆయన విగ్రహం వరకు సుమారు లక్షన్నర �
బోధన్ రూరల్ : వినాయక నిమజ్జనం కోసం వెళ్లి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని నాగన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బోధన్ రూరల్ పోలీసులు తెలిపిన వివర�
ఇందూరుః నిజామబాద్ నగరంలోని సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్ ఆధ్వర్యంలో గణేశ్ శోభాయాత్రను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, రా�
Ganesh Immersion | రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది అని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవే�
ట్రాఫిక్ ఆంక్షలు | గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు
మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే దివాకర్రావు శనివారం పరిశీలించారు. ఆదివారం నిర్వహించే గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదిలో