హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. గత 9 రోజుల్లో మహాగణపతిని 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యల�
Metro Rail | గణేశ్ నిమజ్జనం.. అర్ధరాత్రి వరకు మెట్రో ట్రైన్లు | ణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. నాగోల్ - హైటెక్సిట
MMTS | ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు ప్రకటించారు. ఈ నెల 19న రాత్రి 10 గంటల నుంచి ఈ
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఇందూరు : ఆదివారం నిజామాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ప్రజలు ఆనందంగా పాల్గొనేందుకు గాను పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు �
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ ఇందూరుః ఈనెల 19న జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శోభాయ�
Ganesh Immersion | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాది
ఖమ్మం: గణేష్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మేయర్ న�