మహాత్ముడి జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సాగించిన అహింసామార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా�
మహాత్మా మోహన్దాస్ కరంచంద్ గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబ
Gandhi Jayanti | గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళు�
దేశ స్వాతంత్య్ర సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మాగాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటంలో ఇమిడి ఉన్నదన�
మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాల�
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తాను నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్' ఫస్ట్లుక్ను సోషల్మీడియా ద్వారా పంచుకున్
ఒకటిన్నర శతాబ్దం కిందట భారతావనిలో ప్రభవించిన మహాపురుషుడు గాంధీజీ. తల్లి పెంపకం, చిన్నతనంలో తాను చూసిన సత్య హరిశ్చంద్ర నాటకం గాంధీజీ మనసుపై బలమైన ముద్ర వేశాయి. ఇవి కేవలం సంఘటనలు కావు! తర్వాత కాలంలో బాపూజీ
Gandhi Jayanti | మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో �
రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తం�
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోన�