గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాల�
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తాను నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్' ఫస్ట్లుక్ను సోషల్మీడియా ద్వారా పంచుకున్
ఒకటిన్నర శతాబ్దం కిందట భారతావనిలో ప్రభవించిన మహాపురుషుడు గాంధీజీ. తల్లి పెంపకం, చిన్నతనంలో తాను చూసిన సత్య హరిశ్చంద్ర నాటకం గాంధీజీ మనసుపై బలమైన ముద్ర వేశాయి. ఇవి కేవలం సంఘటనలు కావు! తర్వాత కాలంలో బాపూజీ
Gandhi Jayanti | మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో �
రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తం�
అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా కేంద్రంలోన�
MP Santhosh kumar | నిత్య జీవితంలో బిజీగా ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని
Gandhi Jayanti | గాంధీ అంటే రామభక్తుడే గుర్తుకొస్తాడు. తన తుదిశ్వాసలోనూ ఆయన రాముడి ( Hey Ram )నే తలుచుకున్నాడని అంటారు. రామనామం పట్ల ఆయన నమ్మకం వెనుక పెద్ద కథే ఉంది.
అక్టోబర్ 2 ( October 2nd )వ తేదీ.. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అని దేశమంతా తెలుసు. కానీ ఈ మహనీయుడి జన్మదినం నాడు మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బాపూజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకొంటారు.
భోపాల్, నవంబర్ 15: దేశ సంస్కృతి, నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యం ప్రశంసనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సోమవారం జరిగిన ‘జన్జాతీయ గౌరవ్ దివస్ (ట్రైబల్ ప్రైడ్ డే)’ కార్యక�
మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌక�