దసరా పండుగనాడు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూసినవి మూసినట్టే ఉన్నాయి కానీ అమ్మకాలు మాత్రం రికార్డు నెలకొల్పాయి. ఈసారి దసరా పండుగ, గాంధీ జయంతి ఒకేరోజు రావడంతో రాష్ట్రం ప్రభుత్వం మద్యంపై ఒక్కరోజు నిషేధం అమ�
దేశమంతా గురువారం గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ సీఐ దగ్గరుండి జంతుబలి చే యించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. దసరా ఉత్సవ�
Liquor Shops | గాంధీ జయంతి సందర్భంగా నేడు ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన మద్యం విక్రయ�
బ్రిటన్ రాజధాని లండన్లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.
PM Modi | ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధ�
మహాత్ముడి జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సాగించిన అహింసామార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా�
మహాత్మా మోహన్దాస్ కరంచంద్ గాంధీజీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబ
Gandhi Jayanti | గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళు�
దేశ స్వాతంత్య్ర సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మాగాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటంలో ఇమిడి ఉన్నదన�
మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శేరిగూడ గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాల�
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తాను నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్' ఫస్ట్లుక్ను సోషల్మీడియా ద్వారా పంచుకున్