సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ పోస్టులు ట్విట్టర్లో ట్రెండింగ్.. పోస్టులపై కేంద్రం మౌనం గాడ్సేకు మధ్యప్రదేశ్లో హిందూ మహాసభ నివాళి న్యూఢిల్లీ, అక్టోబర్ 3: సత్యం, అహింస మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం ప�
వికారాబాద్ : మహాత్ముడు చూపిన బాటలో తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో గాంధ
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల కలలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం మహాత్మాగాంధీ, లాల్ బహుదూ�
ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా: మహాత్మాగాంధీ బాపూజీ గ్రామ స్వరాజ్యం కోసం కన్న కలలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం బాపూజీ జయంతి సం�
షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్
పెనుబల్లి : జాతిపిత మహాత్మగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా వీయం బంజరు రింగు సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివ
ఇబ్రహీంపట్నం : మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శేరిగూడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వ
జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్ : గ్రామస్వరాజ్యం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అరిహ్నశలు కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు గాంధీ జయంతిని పు�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరం కలిసి కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. శనివారం గాంధీజీ 152వ జయంతి సందర్భంగా క�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ : జాతిపితా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మాదరిగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని త
Mahatma gandhi photo on indian currency | మన కరెన్సీ నోట్లపై బోసినవ్వులతో ఉన్న గాంధీ బొమ్మను గమనించే ఉంటారు ! పది రూపాయల నోటు నుంచి మొదలు పెడితే.. రెండు వేల రూపాయల నోటు దాకా దేని మీద చూసిన బాపూజీ బొమ్మనే కనిపిస్తుంది.
Gandhi jayanti | స్వాతంత్య్ర సంగ్రామం నాటి గాంధీజీ ఫొటోలు ఎప్పుడైనా చూశారా ! అందులో ఇద్దరు మహిళల భుజాలపై చేతులు వేసి గాంధీజీ నడవడం చాలా ఫొటోల్లో కనిపిస్తుంది. కానీ ఆ మహిళలు ఎవరు అనేది చాలా మందికి తెలియ�
కొండాపూర్ : జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణీదేవి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించు కుని మాదాపూర