రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధారి ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులంతా ఒకచోట చేరి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సరఫరా విధానంపై రైతులు తీవ�
Gandhari | ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేట్ర�
‘కురుక్షేత్ర మహా సంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలోంచి వినిపించింది. ఆ సమయంలో అక్కడకు శ్రీ కృష్ణుడు, పాండవులు వెళ్తారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి.. శ్రీకృష్ణుడిని నిందించ�
Gandhari Movie | తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'గాంధారి' విడుదలకి ముందే కాపీ వివాదంలో చిక్కుకుంది. కళ్యాణ్ బండి అనే రచయిత ఈ నెట్ఫ్లిక్స్ సినిమా కథ తన కథను పోలి ఉందని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పం�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి మంగళవారం పాముకాటు వేసింది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉంది.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయమన
Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉద్ధృతికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఒక ఆర్టీసీ బస్సు (RTC Bus) వరద నీటిలో చిక్కుకుపోయింది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�
గాంధారి మండల కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టిం చగా.. ఒకరు దుర్మరణం చెందారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రవి కుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లపైకి అతివేగంగా కారు దూసుకురావడంతో రవి కుమార్ అక్కడికక
గిరిజన సంప్రదాయానికి ప్రతీకైనా లెంగి హోలీ వేడుకను మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయం ప్రాంగణంలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రా�