ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక�
గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ సక్సెస్ అయ్యింది.
గజ్వేల్లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ�
కేసీఆర్ వ్యక్తి కాదు.. అసమాన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన మహాశక్తి. గజ్వేల్ దాడి ఆయన క్యాంపు కార్యాలయంపైనే దాడి కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై జరిగిన దాడి’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వ
అధికార మధం, తలకెక్కిన అహంతో కొందరు కాంగ్రెస్ గూండాలు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయనీయం. ఇది పిరికిపంద చర్య. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వా�
ఇంటిని ధ్వంసం చెయ్యగలరు! అద్దాన్ని ముక్కలు చెయ్యగలరు! కానీ, చరిత్రను చెరిపేయలేరు! హామీల అమలెక్కడ? అని ప్రశ్నించినందుకు రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన తన మార్కును గజ్వేల్పై చూపించింది.
BRS Australia : తెలంగాణ ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరుల దాడిని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (BRS Australia) శాఖ తీవ్రంగా ఖండించింది.
KCR Camp Office | ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించ�
గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరి�
KCR Camp Office | అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే పరామవధిగా కొనసాగుతున్న కాంగ్రెస్ నాయకుల దాడి ఈసారి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుక్కల రిషిత(13 ) ఎనిమిదో తరగతి, కుక్కల మనీశ్ (12) ఏడో తరగతి చదువుత�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్రోడ్డుకు అనుసంధ