దివంగత మాజీ మంత్రి పీజేఆర్ జయంతిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు చోట్ల, ఇంకా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. పీజేఆర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వ�
హైదరాబాద్ నగర ఇమేజ్ను మరింత పెంచే దిశలో ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలు మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు అపరిశుభ్రతకు ప్రధాన కారణమైన భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ఈ సీజన్లో మళ్లీ వానలు దంచికొట్టాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింద�
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�
భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్ష�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
కేపీహెచ్బీ కాలనీ, జనవరి 10 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మేయర్ �
సమీక్షలో మేయర్తో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫ్రంట్ లైన్ వరర్లకు ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : నూతన సంవత్సరం పురస్కరించుకొని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, కూకట్పల్�
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం
చార్మినార్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాతనగరంలోని వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలోనూ గత మూడు రోజులగా లక్ష్�
ఖైరతాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరిత నిధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మహారాజ్ అగ్రసేన్ జయంతి మహోత్సవ్ సందర్�