: నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు పరామర్శించారు. ఇటీవల మర్రి తండ్రి జంగిరెడ్డి అకాల మరణ�
Gadari Kishore | బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసి చనిపోతే పీడ పోతదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవ�
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి రూ. 7 వేల కోట్లు చెల్లిస్తే రూ. 6 వేల కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పం
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ చేతగాని తనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలపై కేంద్�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్
Thungathurthy | తుంగతుర్తి నియోజకవర్గం ఒకప్పుడు హత్యలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. 2014కు ముందు రెండు దశాబ్దాల్లో దాదాపు వందకుపైగానే హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక నాటి గాయాల్ని ఒక�
గుండెపోటుతో మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పార్థీవ దేహాన్ని నగర శివారులోని గుర్రంగూడలో తన స్వగృహంలో పలువురి సందర్శనార్థం ఉంచారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బీఆ
రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస�
గులాబీ గూటికి ‘స్థానిక’ ప్రజాప్రతినిధుల వరుస విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/మర్రిగూడ: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలస�
ఉస్మానియా యూనివర్సిటీ : ఊరిఊరికో జమ్మిచెట్టు, గుడిగుడికో జమ్మిచెట్టు ఉండాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వ�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�