ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు శనివారంతో విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దే�
Italian Parliament | జీ7 శిఖరాగ్ర సదస్సు (G7 Summit) వేళ ఇటలీ (Itali)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ (Italian Parliament)లో ఉద్రిక్త పరిస్థితి వెలుగుచూసింది.
G7 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక, శారీరక పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఉన్న 81 ఏళ్ల కురువృద్ధుడైన ఆయన ఇటలీ ప్రధానికి ఎగతాళిగా సెల్యూట్ చ�
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నద�
వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి.
జీ 7 సమావేశాల్లో (G7 summit) భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్లో (Japan) పర్యటిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో (Air Force One) ఇవాకునిలోని (Iwakuni) మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్కు (Marine Corps Air Station) బైడెన్ చేరుకున�
జీ7 సదస్సులో ప్రధాని మోదీ ఝూటా మాటలు దేశమంతా మల విసర్జన రహితమని గప్పాలు అన్ని గ్రామాలకు విద్యుత్తు ఉందంటూ బడాయి ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయమని అబద్ధాలు మోదీ మాటలు నిజం కాదని నిగ్గు తేల్చిన ఫ్యాక్ట్చ
జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్లతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భేటీ అయ్యారు.
కార్బిస్ బే (ఇంగ్లండ్), జూన్ 13: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలను అందజేయనున్నట్టు ప్రకటించా�