రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేటి తరానికి కొప్పుల ఈశ్వర్ జీ వితం ఆదర్శమని, ఆయన నిరంతరం తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడిన గొ ప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడార�
కృష్ణా నదీ జలాలకు సంబంధించిన కోటాలో ఆంధ్రప్రదేశ్ 74% నీళ్లను వాడుకున్నట్టు కేఆర్ఎంబీ ధ్రువీకరించిందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం 24% నీటిని కూడా వాడుకోవడం లేదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం�
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సారు. మీరు లేరు ఇప్పు డు అంతా ఆగమైపోతంది సారు. తొమ్మిదేం డ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది. బోర్లల్ల మంచిగ నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
ప్రముఖ రచయిత, కాలమిస్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్రావు (84) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందంజ బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకేం చేశాయో చెప్పాలి ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా కోతల్లేని కరంట్ అందుతున్నదా? రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�