సిద్దిపేట జిల్లా త్రిగుళ్ల గ్రామ వాస్తవ్యుడు బ్రహ్మశ్రీ త్రిగుళ్ల ప్రభాకర్శర్మ (84) మృతి చెందారు. హృద్రోగ సంబంధ వ్యాధికి హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. సుమారు నాలుగు దశాబ్దాల�
సంస్కృతాం ధ్ర విద్వతవి, అష్టావధాని, తెలంగాణ ప్రభు త్వ దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ(68) మంగళవారం కన్నుమూశారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బా ధపడుతున్న శర్మ హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన
దాయాదుల మధ్య మొదలైన భూ తగాదాల్లో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్�
ప్రముఖ పారిశ్రామికవేత్త, వరల్డ్ పద్మశాలీ క్లబ్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర పద్మశాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ (59) మంగళవారం ఆకస్మికంగా మృతిచెందారు. వరంగల్లోని రామన్నపేటకు చెందిన ఆయన హైదర
బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది.
20 ఏండ్ల క్రితం చేసిన సాయాన్ని మరువని హనుమయ్య ఇటీవల కొడుకు స్థానంలో కన్యాదానం స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 30: బతికున్నప్పుడు మనం చేసిన మంచి పనులే చనిపోయాక కూడా నిలిచి ఉంటాయి అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. తనకు పది
అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్ష�
క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.
సబ్బం హరి అంత్యక్రియలు | దివంగత విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి అంత్యక్రియలను మంగళవారం ఉదయం 9 గంటల తరువాత కేఆర్ఎం శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు సబ్బం వెంకట్ తెలిపారు.