కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర చెరువులో ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మంగళవారం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..కొంపల్లిలోని ఊరచెరువు�
చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రత్యేకంగా సర్వే చేపట్టి..బఫర్జోన్ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజ
రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు చేపడుతుంటే, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. కబ్జాదారులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం చెరువులు, కుంటలను వదలడం ల�
విష్యత్ తరాల కోసం చెరువులను కాపాడుకోవలసిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి పి . సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జిల్ల