RTC MD Sajjanar | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను సోమవారం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శాలువాతో సత్కరించారు.
ఉచిత ప్రయాణంతో ఏ ఊర్లో చూసినా, ఏ బస్టాండులో చూసినా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళలు ఏ పనికైనా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఆధార్కార్డు తీసుకుని బస్టాండు బాట పడుతున్�
TSRTC | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటి వరకు పథకంలో భాగం�
హైవేలపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల వద్ద చెల్లించే టోల్ ఫీజు కొత్త విధానంలో అమల్లోకి రానున్నది. ఇప్పుడున్న ఫాస్టాగ్ సిస్టమ్కు స్వస్తి పలికి.. జీపీఎస్ ఆధారిత శాటిలైట్ విధానం తీసుకురానున్నారు
మహాలక్ష్మీ పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 45 నుంచి 60 మంది ప్రయాణించేవారని ఆ సంఖ్య గణనీయంగా పెరిగి డీజిల్ వాడకంలో తేడా, టైర్లపై భారం, కమాన్పట్టీలు ..విరగడం, బస్సుల మెయింటనెన్స్ విపరీతంగా పెరిగిందని అద
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో మహిళలు ఎంతో ఆనందంగా ఉ న్నారని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సఖి సెంటర్ ఇన్చార్జి పి. పద్మావతి అన్నారు. శనివారం ఆమె..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం కీసరలోని ప్రధాన చౌరస్తాలో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చే�