ప్రజలకు ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం సక్రమంగా అందిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక డివిజన్ ఉపాధ్యక్షుడు ఏరుకొండ సదానందం అన్నారు.
మంత్రితో చెక్ పెట్టేందుకు బంటును ఓ గడి ముందుకు జరపడం చదరంగంలో వ్యూహమే. ఇది చదరంగంలోనే కాదు, ఎక్కడైనా వ్యూహమే. బొక్కసం ఖాళీ, అప్పులూ పుట్టడం లేదు, అసలు ఆదాయ వనరులే లేవని రాజు చెప్తే.. అసలు ఉచితాలనేవే దండుగ, వ
‘ఓట్ల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలతో నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను జీతాలు చెల్లించలేని స్థితికి తెచ్చారు.. ఆర్టీసీ, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చ�
గత రెండు మూడు రోజులుగా మరోసారి ఉచితాల చర్చ ప్రముఖంగా ముందుకు వచ్చింది. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్ ఉచిత పథకాలతో పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతున్నదన
అధికారమే పరమావధి. దీని కోసం ఎన్ని హామీలైనా గుమ్మరించాలి. అర్హులు ఎవరు? ఎవరు కాదు? అనేది తర్వాత ముచ్చట. గ్యారెంటీలు అమలు చేయగలమా? లేదా? అనే చర్చ వద్దేవద్దు. ముందు ఓటర్లను ఆకర్షించాలి. ఉచిత పథకాలతో మురిపించాల�
ఎన్నికలప్పుడు నెరవేర్చనలవి కాని హామీలను రెండు కారణాలతో ఇస్తారు. ఎలాగూ గెలిచేదీ లేదు కదా ఒక మాట అంటే పోయేదేముందిలే అనేది ఒకటి, బీజేపీ గనక బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నట్టు! రెండవది ఎలాగైనా గెల
పేదల కోసం ఉచిత పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైనా పార్టీ ప్రకటించినా లేదా ఏదైనా ప్రభుత్వం అమలు చేసినా సాధారణంగా వినిపించే మాట ‘ఈ పథకాలతో బద్ధకస్తులను తయారు చేస్తున్నారు’ అని. నిజంగా ఉచిత పథకాలు బద్ధకస్
మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పి�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘ఉచిత’ ప్రకటనలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? ప్రధాని, బీజేపీకి సూటి ప్రశ్న చెన్నై, ఆగస్టు 21: ఉచిత పథకాల అంశంపై బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్ష ప�
రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�