ఈ ఫొటోలో ఉన్న బిల్లు యజమాని పేరు కొడపర్తి కనకయ్య. గుండాలలో లాండ్రీషాపు నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నెలకు రూ.400- 500 వరకు బిల్లు వస్తున్నది. మే నెల కరెంట్ బిల్లు జనరేట్ చేయగా.. ఏరియర్స్తో కలిపి మొత్తం
Harish Rao | ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు.
24 గంటల కరెంటు విషయంలో దేశాన్ని తప్పుదో పట్టిస్తున్న జాతీయ కాంగ్రెస్ వైఖరిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్విపోదురు గాక, నాకేం సిగ్గు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఉన�
Free Power To Govt Schools | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్య�
‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు.
Gruha Jyothi | గృహజ్యోతి పథకం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా కనబడుతున్నది. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకున్నది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి (Gruha Jyoti) పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సబ్సిడీ సిలిండర్తోపాటు గృహావసరాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందించే గృహలక్ష్మి పథక
ఒకప్పుడు తెలంగాణ అంటే చీకటి ప్రపంచమే. నాటి ప్రభుత్వాలు రోజూ కొంతసేపు కరెంటు కట్ చేయడం అనివార్యమని చెప్తుండేవి. రైతులంతా వచ్చిన కరెంటునే ఉపయోగించుకుందామని సిద్ధమైపోయేవారు. అయితే దానికి కూడా ఒక నిర్దేశ�
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. కదిలాడు.. కదం తొక్కాడు. కదనశంఖం పూరించాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చినవాడు.. అభివృద్ధి పథంలో అంచెలంచెలుగా అగ్రస్థాయికి నడిపించినవాడు. రెండు విడుతల పరిపాలన దిగ్విజయంగా సాగించి మూడ�
రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరు
కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వెల్జాల చంద్రశేఖర్ఉచిత కరెంటు అంటే ఏమిటి? ఎలాంటి బిల్లు లేకుండా, డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తే ఉచిత కరెంటు.. అ�
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న�
కాంగ్రెస్ (Congress) హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. హస్తం పార్టీ పాలనలో మోటార్లకు 3 గంటలే కరెంటు (Congress) వచ్చేదని విమర్శించారు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కరెం�
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్�