ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండిస్తున్న చపాట మిర్చికి (Chapata Chilli) జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ సర్టిఫికెట్ లభించింది. ఈ మేరకు తిమ్మంపేట ఎఫ్పీఓ పేరుపై సర్టిఫికెట్ ఇష్యూ చేసిన జీఐ రిజిస్ట్రీ.. కొ�
‘గౌతమ్ అదానీ ఎఫ్పీవోలో పాల్గొన్నదెవరో మాకు తెలియదు. ఆ పబ్లిక్ ఇష్యూ సబ్స్కైబర్ల సమాచారం మా వద్ద లేదు’ ఇది.. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రిత సంస్థ �
ఇటీవల అదానీ ఎంటర్పైజెస్ రద్దుచేసిన 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,000 కోట్లు) ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)లో పాల్గొన్న కొంతమంది ఇన్వెస్టర్లతో అదానీ గ్రూప్నకు ఉన్న సంబంధాలపై మార్కెట్ రెగ్యులేటర్ దర్యాప్తు చేస్త
మదుపరుల ప్రయోజనాల కోసమే రూ.20,000 కోట్ల ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను వెనక్కి తీసుకున్నామని గురువారం ఓ వీడియో సందేశంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ప్రస్తుత మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎఫ్�
తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్...కార్పొరేట్లు అవమానకరంగా భావించే నిర్ణయం తీసుకుంది. దేశంలో అతిపెద్ద ఆఫర్గా జారీచేసిన ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకుంది.
తీవ్ర ఆరోపణల్లో కూరుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి జారీ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) సహ పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3,276-3,112 ధరల శ�
జిల్లా లో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోవడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశారు.