Uttarakhand Avalanche | మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. 50 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారంలో ఈ దుర్ఘటన చోటు చేస
Fire accident | హర్యానాలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.
బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్లో చోటుచేసుకుంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గణేశ్�
కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపా
Electrocution | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడే ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వ�
అతడి పేరు భాస్కర్.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన భాస
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల
ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం గాలి వాన బీభత్సం స్పష్టించింది. నలుగురి ప్రాణాలను తీసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అం�
Road accident | తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎడమ భాగం ఒక అడు
తుఫాను డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలైన ఘట న బిజినేపల్లిలో బుధవారం తెల్లవారు జా మున చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. ఉగాది పర్వదినాన్ని పురసరించుకొ ని కర్ణాట�
Road accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందున్న కార్మికుల వ్యాన్ను ఢీకొట్టడం దాని ముందున్న ద్విచక్రవాహనం, కారును ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు.