Crime news | కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు సిటీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రెండు రోజులపాటు కుటుంబంలోని ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఇరుగ�
రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగుర
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా
Vikarabad Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడ�
లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో లివానాలో మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఊపిరాడక గదుల్లో �
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న గోదాముకు చెందిన గోడ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంద
కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలున
హైదరాబాద్ : ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువు�
విషాదం.. బావిలోకి దిగి నలుగురు మృతి |కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం
వేర్వేరు రోడ్డు ప్రమాదంల్లో నలుగురు దుర్మరణం | వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్
కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి | తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్�
ఆక్సిజన్ అందక నలుగురు మృతి | కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖ�