జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.
మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో తడబడి మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశానికి తొలి దళిత రాష్ట్రపతి అని ఒక ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్నారు.
‘ఒక దేశం - ఒకే ఎన్నికలు’పై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మార్చి 15న నివేదికను సమర్పించింది.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు) సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
దేశంలో 2029 నుంచి లోక్సభతోపాటే అన్ని రాష్ర్టాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ
జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది.
సీఎం రేవంత్రెడ్డి శనివారం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వార
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణు
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశం లో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసనవ్యవస్థకు మన రాజ్యాం గ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్సభను రద్దు చేస్తారా? ఆ తర్వాత పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్-జనవరిల్లోనే జరిగే అవకాశాలున్నాయా? అనే ఓ రాజకీయ �
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల