మండలంలోని పెర్కపల్లి గ్రామంలో గ్రామస్తులు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామప్రజలు ఎల్లా వేళ
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేశాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్�
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పేర్కొన్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎ�
కాళోజీ కళాక్షేత్రం కట్టింది బీఆర్ఎస్ సర్కారేనని, తాము చేసింది చెప్పుకోలేకపోయామని, కానీ, కాంగ్రెస్ వాళ్లు చేయంది కూడా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్
ఎన్నికలకు ముందు అబద్ధ్దపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమా�
ఎన్నికల సమయంలో అడ్డగోలు అబద్ధాలు చెప్పి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని, రైతుల ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర�
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై పెనుభారం మోపితే సహించేదిలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్య�
రంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భోగి మంటలు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారు. హంటర్రోడ్డులోని మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్ల