వానకాలం ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదును జమ చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్�
ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్
14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పదేండ్ల అధికారంలో అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నాలుగు నెలల్లో సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె�
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శని�
ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని గాగిళ్లాపురంలో ఆదివారం జరిగిన మహాగణపతి నవగ్రహ, కనకదుర్గ, ధ్వజ స్�
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం వల్ల నల్లగొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగ
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలంలోని కంబాలపల్లి గ్రామంలో నిర్వహించిన మహాలక్ష్మమ్మ జ�