కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అద్భుతమని, అది కేవలం కేసీఆర్ కృషివల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నా�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎ�
మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతు
మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధ�
ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెసోళ్లు ఎంపీ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని వచ్చి ఓట్లడుగుతారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని శ్రీన�
రైతులను నమ్మించి మోసంచేసిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించి�
అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో పాటు ఇతర అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఓటుతో ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాల�
ఎల్ఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�
‘కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది... చీకటి తర్వాత వెలుగు వస్తుంది... ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది... మెదక్లో గులాబీ జెండా ఎగురవేస్తాం.’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ
స్వామి అయ్యప్ప.. శరణం అయ్యప్ప.. మణికంఠ మందారం.. గురుస్వాములు బంగారం అంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తూ బుధవారం మెదక్లోని అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడి పూజామహోత్సవం వైభవంగా నిర్వహించారు.