కుంభమేళాను తలపించేలా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తెలంగాణ రాజముద్ర నుంచి తొలగించడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనని మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
ఒక బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ అన్నారు. భారీ మెజార్టీతో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. రెప్పపాటు కూడా పోకుండా వచ్చ
కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాని రైతులకు మేలు చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా నగరంలోని 44వ డివిజన్ పరిధిల�
అసెంబ్లీ ఎన్నికల ముందర ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. లోక్సభ ఎలక్షన్లలో ఓట్ల కోసమే ఇప్పుడు రుణమాఫీ డ్రామా ఆడుతున్నాడని బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వ
నగరంలోని ఐటీఐ కళాశాల గ్రౌండ్లో ఆదివారం ఉదయం వాకర్స్తో బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల చిట్చాట్ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్లో
బీఆర్ఎస్ అంటే కులమతాలను కలుపుకొనే పార్టీ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్లో ఉ�
యాసంగి వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతు ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు.
గత ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ నియోజకవర్గ సన్నాహక సమావేశం సో�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా పోరాడుదామని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పిలుపునిచ్చారు. ఉద్యమంతో రాష్ర్టాన్నే సాధించుకున్నామని, బీఆర్�