హైడ్రా డిపార్ట్మెంట్లో బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్.. రేవంత్రెడ్డి ప్రభుత్వ సరికొత్త విధ్వంస పాలనకు నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్య�
ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే దౌర్జన్యాలు.. కాంగ్రెస్ పాలనకు ఇవే గీటురాళ్లు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండా లు దాడి చేయడం, న్యాయం చేయమని సీపీ ఆఫీస్కు వెళ్లిన ఎమ్మెల్య�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సిద్ధుల గుట్ట సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి డిమాండ్ చేశ�
బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా వర్ని మండలం శంకోరా గ్రామ మాజీ ఎంపీటీసీ మంగ్యానాయక్తోపాటు పలువురు ఆదివారం మాజీ స్పీకర్ పోచ
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ జిల్�
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలనూ మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్�
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రజలకు సూచించారు.
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి మంగళవార�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1500 కోట్ల వడ్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆరోపించారు. వ్యాపారులతో కుమ్మక్కై 35 లక్షల మెట్�
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం నుంచి ముడుపులు పంపిస్తున్నారని, వారి చేతిల�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో�